Business

రంగం సిద్ధం చేస్తున్న జియో

టెలికాం రంగంలో మరో సంచలనానికి ముకేశ్‌ అంబానీ  నిర్వహణలోని రిలయన్స్‌ జియో సిద్ధమవుతోంది. రూ. 5,000 కంటే తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రారంభంలో 5జీ ఫోన్‌ ధర రూ.5,000 వరకు పెట్టి నా ఉత్పత్తి, అమ్మకాలు పెరిగే ...


Read More

ఫోన్‌ చెడిందా.. కంగారొద్దు

మా దగ్గర మీరు కొన్న ఫోన్‌ చెడిపోతే మీరు మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. సమాచారం ఇస్తే మేమే మీ ఇంటికి వచ్చి ఫోన్‌ను పరిశీలిస్తాం... అది రిపేర్‌ కావడానికి సమయం పడితే రిపేర్‌ అయ్యేవరకు ఒక ఫోన్‌ వాడుకోవడానికి ఇస్తామంటూ చిన్న సెల్‌షాపులు, షోరూంలు...


Read More

పతనమవుతున్న బెల్లం ధరలు

అనకాపల్లి: ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో బెల్లం ధరలు రోజు రోజుకి పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 8వ తేదీన ఒకటోరకం వంద కిలోలు రూ.3110 పలకగా మధ్యరకం రూ. 2770లకు పలికింది. నల్లబెల్లం రూ.2520లకు పలికాయి. 10న ఒకటోరకం రూ.3060, మధ్యరకం రూ.2740, నల్లబెల్లం రూ. 2...


Read More

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో ముందడుగు

అమరావతి: ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేయనుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ప్రతి ఏటా 3 లక్షల కార్లను కియా మోటార్స్‌ తయారు చేయనుంది. ఏపీలో ప్లాంట్ నిర్మాణానికి 1.6 బిలియన్‌ అమ...


Read More

‘సీఎం పవర్‌ స్టార్‌’ జరిగి తీరుతుంది

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అవుతానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రజాపోరాటయాత్రలో భాగంగా సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘ధవళేశ్వరం కవాతుకు పది లక్ష...


Read More

ఆత్మీయంగా పలకరిస్తూ.. సమస్యలు వింటూ

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర మంగళవారం విజయనగరం జిల్లా సాలూరు మండలంలో కొనసాగింది. దారి పొడవునా ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు నడిచారు. విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎక్కడా బహిరంగ సభలు లే...


Read More

రాష్ట్రంలో వైఎస్‌ పాలన తీసుకొస్తా

 ప్రజల ఆశీస్సులు ఉంటే రాబోయే 30 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతినగరం నాలుగురోడ్ల జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘ప్రజలకు ఇచ్చి...


Read More

ప్రధాని రేసులో నేను లేను: చంద్రబాబు

ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిని ముందే ప్రకటించకున్నా.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఆటోమేటిగ్గా దానంతట అదే ఆవిర్భవిస్తుందని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. తాను ప్రధాని పదవికి రేసులో లే...


Read More

ఆంధ్రా బ్యాంక్‌కు మొండి బకాయిల దెబ్బ

ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంక్‌ మళ్లీ నష్టాల్లోకి అడుగుపెట్టింది. మొండి బకాయిలు (ఎన్‌పిఎ) గణనీయంగా పెరిగిపోవటంతో సెప్టెంబరుతో ...


Read More