బాంబుల కలకలం

Published: Friday December 21, 2018

పల్నాడు: à°—ుంటూరు జిల్లా పల్నాడులో బాంబులు కలకలం రేపాయి. రెంటచింతల మండలం మంచికల్లులో 15 నాటుబాంబులను పోలీసులు సీజ్ చేశారు. à°ˆ బాంబులను వైసీపీ కార్యకర్త నరసింహారావు ఇంట్లో గుర్తించారు. మంచికల్లు పోలేరమ్మ జాతర సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విస్తృత తనిఖీలు చేశారు. నరసింహారావు ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో కారు à°•à°¿à°‚à°¦ ప్లాస్టిక్ బకెట్‌లో దాచిన బాంబులు కనబడ్డాయి. à°’à°•à°Ÿà°¿ కాదు, రెండు కాదు ఏకంగా 15 నాటు బాంబులు లభ్యం కావడంతో ఒక్కసారిగా మంచికల్లులో కలకలం రేగింది. à°ˆ కేసులో నిందితుడు నరసింహారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు గ్రామంలో బాంబు స్క్వాడ్‌తో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.