మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నం

Published: Wednesday May 30, 2018

మండలంలోని బేతాళపాడు పంచాయతీ పరిధిలోని పంతులు తండాకు చెందిన మానసిక వికలాంగురాలిపై à°“ యువకుడు అత్యాచారయత్నా నికి ప్రయత్నించిన సంఘటనపై జూలూరుపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎస్‌ఐ ఇళ్ళా రాజేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 10:30 à°—à°‚à°Ÿà°² సమయంలో మానసిక వికలాంగురాలైన యువతి (21) తల్లికి కడుపులో నొప్పి రావడంతో తండ్రి స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఇంట్లో à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ ఉంది. తల్లిదండ్రులు ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకుని ఇంటికి రాగా మండలంలోని గుండ్లరేపు గ్రామానికి చెందిన లావుడ్యా రమేష్‌ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. దీంతో వారు à°† యువతిని విచారించగా రమేష్‌ తనపై అత్యాచారానికి యత్నించాడని తెలిపింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు à°† యువకుడిపై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.