గుంటూరులో నకిలీ మద్యం.....

Published: Sunday September 02, 2018

బాపట్ల: à°—ుంటూరు జిల్లా డెల్టాలో మరోసారి నకిలీ మద్యం కలకలం రేపుతోంది. బాపట్ల మండలం యాజలీలో మద్యం తాగి దంపతులు మృతి చెందారు. చిలకజోస్యం చెప్పే అంజయ్య, మారమ్మ దంపతులు à°—à°¤ రాత్రి నిజాంపట్నంలో చీప్‌ లిక్కర్ సేవించారు. అనంతరం వారు మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు లిక్కర్ కల్తీ మద్యంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. à°—à°¤ కొంత కాలం క్రితం నిజాంపట్నం ప్రాంతంలో పలుమార్లు నకిలీ మద్యం వెలుగుచూసిన విషయం తెలిసిందే. మృతులు బాపట్ల మండలం నగరం వాసులుగా గుర్తించారు.