బాలికపై అత్యాచారం నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు

Published: Monday September 10, 2018

రాచర్ల(ప్రకాశం జిల్లా): à°•à±Šà°®à°°à±‹à°²à± మండలం చినగానిపల్లె గ్రామంలోని à°“ బాలిక (13)పై అదే గ్రామానికి చెందిన మీనిగ రంగస్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. à°ˆ సంఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఆరోగ్యం సరిగా లేక కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉన్న ఆమెపై రంగస్వామి కన్నేశాడు. శనివారం à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ ఉన్న బాలిక వద్దకు వెళ్లి మీ అమ్మ పిలుస్తుందని చెప్పి గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేశాడు. à°† మేరకు బాలిక తల్లి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు సీఐ శ్రీ రామ్‌ గ్రామానికి వెళ్లి విచారించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం, నిర్భయ చట్టం à°•à°¿à°‚à°¦ కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు దర్యాప్తు చేస్తున్నారు.