డీఎస్సీకి అపూర్వ స్పందన: మంత్రి గంటా

Published: Tuesday December 25, 2018

తిరుమల: à°¡à±€à°Žà°¸à±à°¸à±€ నోటిఫికేషన్‌కు రాష్ట్రంలో అపూర్వ స్పందన లభించిందని మంత్రి గంటాశ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 7,902 పోస్టులకు గాను 6.87లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పారు. లోటుబడ్జెట్‌లో ఉన్నా విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఏపీని నాలెడ్జ్‌ హబ్‌à°—à°¾ తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రధాని మోదీ గుంటూరు రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీదే ఘనవిజయమని మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.