చెప్పులు కుట్టేవారి పింఛన్‌ రూ.2 వేలకు పెంపు

Published: Saturday December 08, 2018

చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న దళితులకు రూ.1000 నుంచి రూ.2 వేలకు పింఛన్‌ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్‌ తెలిపారు. ఈనెల 18à°µ తేదీలోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీలై ఉండి స్థానికత, జన్మదిన ధృవీకరణ పత్రాలు, సం ప్రదాయకంగా చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న 40ఏళ్ల à°µ యస్సు పైబడినవారు, రేషన్‌, ఆధార్‌కార్డులతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు పెన్నార్‌భవన్‌లోని తమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.