చేపల చెరువులో విష ప్రయోగం..

Published: Wednesday December 26, 2018

ముదినేపల్లి, కృష్ణా: à°ªà±†à°¦à°—ొన్నూరు గ్రామ ఏరియాలోని గుబిలి సుబ్రహ్మణ్యంకు చెందిన చేపల చెరువులో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విషప్రయోగానికి పాల్పడ్డారు. à°Žà°•à°°à°‚ విస్తీర్ణం కలిగిన à°ˆ చెరువులో జరిగిన విష ప్రయోగం వల్ల సుమారు రెండు టన్నుల చేపలు చనిపోయాయి. సుమారు లక్షా 50 వేల మేరకు నష్టం వాటిల్లింది. మంగళవారం ఉదయం సుబ్రమ్మణ్యం తన చెరువు వద్దకు వెళ్లగా చనిపోయిన చేపలు నీటిపై తేలియాడుతున్నాయి. దీనిపై ముదినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.