చేతులకు సరిపడా ‘ఉపాధి’...

Published: Sunday January 06, 2019
 à°‰à°ªà°¾à°§à°¿ హామీ పథకం జాతీయస్థాయిలో తొలిసారి మన రాష్ట్రంలోనే అమలయింది. అయితే, à°—à°¤ నాలుగున్నరేళ్లలో à°ˆ పథకానికి సమగ్రత చేకూరడంతోపాటు, విస్తృతి పెరిగింది. వ్యవసాయ కూలీలకు ఉపాధిని హామీ పడటంతో మొదలయిన à°ˆ పథకం, అనంతరకాలంలో గ్రామాల్లో శాశ్వత ఆస్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచింది. ఇప్పుడు అదే పథకం అన్నదాతలకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచింది. మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా మిగిల్చిన నిధులను రైతుల ఆదాయం పెంచడానికి వినియోగించే దిశగా.. à°ˆ పథకం పరుగు అందుకొంది. à°ˆ పథకాన్ని సమగ్రంగా అమలు చేయడంతోపాటు భిన్న ఆలోచనలతో పరిధిని ఎప్పటికప్పుడు విస్తరించడంలోను రాష్ట్రం ముందంజలో ఉంది.
 
దీనికితోడు పక్కా ప్రణాళికలు, ప్రైవేటు సిబ్బంది చిత్తశుద్ధి, సాంకేతిక వినియోగం మరింతగా కలిసివచ్చాయి. వాస్తవానికి ఉపాధి హామీ à°ª థకం అమలు పంచాయతీలతో ముడిపడింది. à°… యితే, మన దేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థను నమ్ముకొంటే.. పథకం ప్రయోజనాన్ని అందరికీ చేర్చలేమని మొదట్లోనే ఉమ్మడి ప్రభుత్వం గుర్తించింది. ఉపాధి హామీ పథకం నిబంధనలను ధిక్కరించకుండానే, బలమైన ప్రైవేట్‌ యంత్రాంగాన్ని సమాంతరం à°—à°¾ రూపొందించింది.
 
à°ˆ పథకం అమలు ద్వారా లభించే 6 శాతం నిర్వహణా వ్యయంతో à°ˆ యం త్రాంగాన్ని తెరపైకి తెచ్చింది. అలాగే, టీసీఎస్‌ సహకారంతో à°ˆ పథకానికి అత్యంత మెరుగైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. కూలీల మస్టర్లను కాగితాల్లో రాసే ప్రక్రియ నుంచి మొబైల్‌, ట్యాబ్‌, కంప్యూటర్లను ఉపయోగించి కాగిత రహిత ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. à°ˆ పనుల్లో అక్రమాలకు తావు లేకుం à°¡à°¾ 3 రకాల వ్యవస్థలను à°°à°‚ గంలోకి దించారు. నాణ్యతానియంత్రణ కోసం క్వాలిటీ à°•à°‚ ట్రోల్‌, ప్రతి ఆర్నెల్లకు ఒకసా à°°à°¿ పనులు తనిఖీ చేసేందుకు సోషల్‌ ఆడిట్‌, పనుల à°ª ర్యవేక్షణ చేసేందుకు అంబుడ్సమెన్‌ వ్యవస్థ తెచ్చారు.