విశాఖ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

Published: Thursday January 10, 2019

విశాఖపట్నం: à°µà°¿à°¶à°¾à°– ఏజెన్సీలో చలిపులి పంజా విసురుతోంది. ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పాడేరులో 8 డిగ్రీలు, మినుములూరులో 6 డిగ్రీలు నమోదు అయ్యాయి. మంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు.