పింఛన్‌కు లంచం డిమాండ్‌..

Published: Friday February 08, 2019

విజయవాడ: à°ªà°¿à°‚ఛన్ల మంజూరుకు లంచం డిమాండ్‌ చేసిన 34à°µ వార్డు హ్యాబిటేషన్‌ అధికారి పి.శ్రీనివాసరావును సస్పెండ్‌ చేసినట్టు మున్సిపల్‌ కమిషనర్‌ à°Ž.శ్యామ్యూల్‌ గురువారం రాత్రి తెలిపారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్‌ కార్యాలయ మేనేజర్‌ పారానాథ్‌ విచారణ నిర్వహించి కమిషనర్‌కు నివేదిక సమర్పించారు