బైక్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు, ఇద్దరు మృతి

Published: Wednesday March 06, 2019

విశాఖపట్టణం: à°¨à°—రంలోని గాజువాకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మోటార్ సైకిల్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొంది. à°ˆ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం బైక్‌పై వెళుతున్న వారిని వెనుకనుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా... గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.