గాజువాక ఎమ్మెల్యే సీటు కాపులకు కేటాయించాలి కరణం రెడ్డి నరసింగ రావు.

Published: Saturday March 16, 2019

కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసే పార్టీకె తమ మద్దతు ఉంటుందని గాజువాక శ్రీ కృష్ణ దేవరాయ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది.à°ˆ మేరకు  పాత కర్ణవానిపాలెం శ్రీ కృష్ణ దేవరాయ కల్యాణ మండపంలో  విలేకరు సమావేశం నిర్వహించారు .à°ˆ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక కాపు సామాజిక వర్గం ఉన్న ప్రాంతాల్లో  ఒకటైన గాజువాకలో ఈసారి ఎన్నికలలో కాపు అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పారు అన్ని పార్టీలు కాపులకే టికెట్ కేటాయిస్తే అందులో సమస్యలను గుర్తించి వారికి  సహకరిస్తామని తెలిపారు. ఒకవేళ జనసేన తరఫున పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగితే సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.à°ˆ కార్యక్రమంలో కాపు సంఘం నేతలు  కరణం రెడ్డి నరసింగ రావు ,మండల శేషగిరి రావు ,కరణం కనకారావు ,ఉంగరాల శ్రీను ,సిరసపల్లి అప్పారావు ,శెట్టి దామోదరనాయుడు ,గణేష్ ,మురళి ,సత్యారావు,లింగేశ్వర్రావు,నాగిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు