ఆ నేరాలన్నీ వైసీపీపై నెట్టేస్తారు

Published: Saturday March 23, 2019
 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚ à°—à°¾ à°ˆ మూడు రోజుల్లో దహనాలు, హత్యలు, దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణుల ను ఆదేశించారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. శుక్రవారం పులివెందుల స్థానానికి అభ్యర్థి à°—à°¾ నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందు సీఎ్‌సఐ చర్చి వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. జనసేన అధ్యక్షు డు పవన్‌ కల్యాణ్‌ పేరెత్తకుండా ఆయన్ను చంద్రబాబుకు పార్ట్‌నర్‌à°—à°¾ పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో విపరీతమైన కుట్రలు జరుగుతున్నాయి. కలుషితమైన రాజకీయాలు.. ఏం జరుగుతున్నా యో అర్థం కావడంలేదు. పులివెందుల నుంచే మొదలుపెడతారు. చిన్నాన్నను అతి దారుణంగా చంపివేసిన వీళ్లు మనకు బురద పూశారు. వీళ్లే పోలీసులతో విచారణ చేయిస్తారు.. తప్పుడు విచారణలతో కుట్రలు, కట్టుకథలు చెప్పి వైసీపీ నేతలను అరెస్టు చేస్తారు. à°•à°¡à°ª జిల్లాలో గెలవలేమని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేసి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో అన్యాయాలు చేయడంతో రాష్ట్రంలో ఈసారి టీడీపీకి ఎన్నికల్లో డిపాజి ట్లు కూడా రావు. చిన్నాన్నను చంపితే జమ్మలమడుగులో తిరిగే వారు ఎవరు? చంపినా à°† నేరాన్ని కుటుంబ సభ్యులపై మోపి ఎవరినైనా అన్యాయంగా అరెస్టు చేసి చివరికి పులివెందులలో ఎన్నికలు జరపనివ్వకుండా చేస్తారు. ముఖ్య నేతలందరినీ ఏదో à°’à°• నేరంపై అరెస్టు చేస్తారు. ఇవేనా రాజకీయాలు..? సీఎంకు ఓట్లడిగే హక్కు లేదు.. ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న కుట్రల్లో భాగంగా కడపలో హత్యా రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే మీరంతా విజ్ఞతతో తోడుగా నిలవండి’ అని కోరారు. ఇంకా ఏమన్నారంటే..