టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి

Published: Monday April 08, 2019

గుంటూరు: à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త పిచ్చయ్య యాదవ్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో టీడీపీ కార్యకర్త పిచ్చయ్య యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. పార్టీ మారాలని ఆయనపై వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మాట వినకపోవడంతోనే పిచ్చయ్యపై దాడికి పాల్పడినట్లు తెలిసింది.