ఏపీలో 76.69 శాతం పోలింగ్‌ నమోదు

Published: Friday April 12, 2019

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మొత్తం 76.69 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు సమాచారం. 2014లో 74.5 శాతం ఓటింగ్ నమోదయింది. జిల్లాల వారిగా పోలింగ్ శాతం... శ్రీకాకుళం- 72, విజయనగరం- 85, విశాఖ- 70, తూర్పుగోదావరి -81, పశ్చిమగోదావరి - 70, కృష్ణా- 79, గుంటూరు-80, ప్రకాశం- 85, నెల్లూరు-75, à°•à°¡à°ª-70, కర్నూలు 73, అనంతపురం 78, చిత్తూరు 79 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు తెలియవచ్చింది.