మిస్సెస్‌ ఇండియా తెలంగాణగా బెజవాడ మహిళ

Published: Saturday May 04, 2019

మిస్సెస్‌ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన భావన విజయం సాధించారు. వివాహితులకు నిర్వహించిన à°ˆ పోటీల్లో పాల్గొన్న భావన విజయవాడకు చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 111 మంది మహిళలలో భావన మూడవ రన్నర్‌à°—à°¾ నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మిస్సెస్‌ ఇండియా పోటీలకు అర్హత సాధించారు. భావన కూచిపూడి నాట్యంలో పట్టభద్రురాలు. గౌరవ డాక్టరేట్‌తో పాటు 22 రాష్ట్ర, నేషనల్‌ అవార్డులు పొందారు. బాహుబలి చిత్రానికి కొరియోగ్రఫీ చేశారు. ఆమె పదేళ్లు టీవీ రిపోర్టర్‌à°—à°¾ పని చేశారు.