ఫణి’ దెబ్బకు కుదేలు.. పూరీ మార్గంలో తిరగని రైళ్లు

Published: Monday May 06, 2019
ఫణి తుఫాన్‌ ప్రభావం నుం à°šà°¿ రైల్వేశాఖ ఇంకా కోలుకోలేదు. ముఖ్యమైన రైళ్లన్నీ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం నుంచి రైళ్లు సాధారణ స్థితిలో తిరుగుతాయని అధికారులు ప్రకటించినా ఖుర్ధా, భువనేశ్వర్‌, కటక్‌, పూరీ రైల్వేస్టేషన్లు ధ్వంసమైన కారణంగా రైళ్లను నిలపడానికి స్థలం లేక, సిగ్నల్‌ వ్యవస్థ దెబ్బతినడంతో à°ˆ ప్రాంతంలో తిరిగే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆదివారం గుణుపూర్‌-పూరీ పాసింజరు, పూరీ-à°“à°•à°¾ సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌, హౌరా-చెన్నై మెయిల్‌, హౌరా-యశ్వంత్‌పూర్‌, హౌరా-వాస్కోడిగామా రైళ్లను రద్దు చేశారు. à°ˆ విషయం తెలియని ప్రయాణికులు ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌ వద్ద అధికారులతో వాదనకు దిగారు. ఉదయం 9 గంటలకు రావాల్సిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 12 గంటలకు, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 3 గంటలకు వచ్చింది. మధ్యాహ్నం వరకూ రైళ్ల వివరాలపై ఎటువంటి సమాచారం లేక ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
తుఫాన్‌ నష్టం అంచనా నేటితో ముగింపు
ఫణి నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో శా à°–à°² వారీగా సర్వే బృందాలు గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యానవన పంటలు, ఇళ్ల నష్టంపై వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందేనని కలెక్టర్‌ నివాస్‌ స్పష్టం చేశారు.