ఐఏఎస్‌ ఇంట్లో పనిమనిషి చేతివాటం

Published: Wednesday May 08, 2019

అమరావతి: à°¸à±€à°¨à°¿à°¯à°°à± ఐఏఎస్‌ ఇంట్లో పనిమనిషి చేతివాటం ప్రదర్శించింది. ఐఏఎస్‌ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూరూ. 85 లక్షల నగదు, రూ. 15 లక్షలు విలువచేసే బంగారం అపహరించి పరారయింది. పని మనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఐటీ రంగంలోకి దిగుతుందని ఐఏఎస్‌ ఆందోళన చెందినట్లు తెలిసింది. అయితే ఈశాన్య రాష్ట్రాలకు పారిపోయిన పనిమనిషిని పోలీసుల సాయంతో రప్పించిన ఐఏఎస్‌ ఆమె నుంచి రూ. 15 లక్షల వరకు రికవరీ చేసినట్టు సమాచారం.