జగన్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో

Published: Wednesday May 29, 2019

అమరావతి: à°µà°¿à°­à°œà°¿à°¤ ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే.. à°ˆ కార్యక్రమంలో జగన్ ఎంట్రీ స్పెషల్‌à°—à°¾ ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ ఉన్న గ్యాలరీలలో కూర్చునే సాధారణ ప్రజలకు జగన్ ఓపెన్ టాప్ వాహనంపై నిలుచుని అభివాదం చేయనున్నారు. స్టేడియం చుట్టూ 20 గ్యాలరీల్లోని ప్రజలకు ఆయన అభివాదం చేస్తారు. à°† తర్వాత ప్రధాన వేదిక ప్రాంగణానికి చేరుకున్న తర్వాత.. ప్రత్యేక ఆహ్వానితులు, వీఐపీలు, అధికారులు కూర్చునే గ్యాలరీలలోకి ప్రత్యేక వార్డ్‌రోబ్ మీద నడుచుకుంటూ వెళ్లి అభివాదం చేసే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు.