ప్రముఖులు ఏడాదికి ఒక్కసారే శ్రీవారిని దర్శించుకోవాలి

Published: Tuesday June 04, 2019

 à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿à°¨à°¿ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మహాద్వారం వద్ద ఇస్తికఫాల్‌ ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. à°ˆ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రముఖులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని.. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఆకలి, అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలన్నారు. అసమానతలు.. ఘర్షణలు లేని సమాజం కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.