సమీక్షను రద్దు చేసిన సీఎం వైఎస్ జగన్

Published: Wednesday June 05, 2019
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష జరగాల్సి ఉంది. అయితే నేడు రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దు చేశారు. à°ˆ సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
కాగా.. à°à°ªà±€ సీఎంగా వైఎస్ జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్నెళ్ల నుంచి ఏడాదిలోపు మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతానని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం నుంచి వరుస భేటీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలతో బిజిబిజీగా గడుపుతున్నారు.