ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Published: Thursday June 20, 2019

గుంటూరు: à°ªà±†à°¦à°ªà°²à°•à°²à±‚రు విజ్ఞాన్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి శశి (18) ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి స్వగ్రామం యడ్లపాడు మండలం గుత్తావారిపాలెం వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.