టీడీపీ లాగే వైసీపీ చేస్తోంది

Published: Wednesday July 17, 2019
అమరావతి: à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ అవినీతి పార్టీగా మారడంతోనే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. వైసీపీ నియమిస్తున్న వాలంటీర్ల నియామకం టీడీపీ జన్మభూమి కమిటీలాగే ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
 
ఏపీలో ఇసుక కూడా దొరకని పరిస్థితి ఉందని.. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యానించారు. నిర్మాణ à°°à°‚à°—à°‚ కుదేలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. భూకుంభకోణంపై సిట్‌ నివేదికను బహిర్గతం చేయాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్ చేశారు.