ఐదు నెలల్లో ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వైసీపీ సర్కారు

Published: Wednesday October 16, 2019
‘‘జగన్‌ సర్కారు ఐదు నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఇక సీ à°Žà°‚ సీట్లో కూర్చోటానికి జగన్‌ అనర్హు డు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చేలో పు ప్రజలే తిరుగుబాటు చేసి జగన్‌ ను గద్దె దించుతారు’’ అని టీడీపీ నే à°¤, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. మంగళవారం విజయవాడలో మాట్లాడారు. మాట తప్పని.. మడమ తి ప్పని నాయకుడిగా చెప్పుకుంటున్న జగన్‌ సీఎంగా బా ధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి విషయంలోనూ వె నకడుగు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా పథకం హామీని, నేటి అమలు తీరుని ప్రశ్నించారు. తమ రాజకీయాల కోసం కౌలు రైతులను కులాలవారీ à°—à°¾, మతాల వారీగా వర్గీకరిస్తూ వారి మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అమలు చేసిన రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేసిన జగన్‌.. దానికి కేటాయించిన రూ.8 వేల కోట్ల బడ్జెట్‌ను దారి మళ్లించారని ఆరోపించారు.
 
 
 

ADVERTISEMENT