బాలకృష్ణకు అంత సీన్‌ లేదు

Published: Sunday February 02, 2020
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారని వైసీపీ ఎంపీ సురేష్‌ చెప్పుకొచ్చారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి మాట్లాడారు. అయితే.. ఇటీవల హిందూపురంకు బాలయ్య వెళ్లగా అక్కడ వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో.. à°¨à±‡à°¨à± నిన్న సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేది. చట్టంపై మాకు గౌరవం ఉంది à°…ని అన్న సంగతి తెలిసిందే. à°ˆ వ్యవహారంపై వైసీపీ ఎంపీ మాట్లాడుతూ.. బాలకృష్ణకు అంతసీన్ లేదని చెప్పుకొచ్చారు.
 
పవన్‌ రెండు చోట్ల పోటీ చేసి సామాన్యుల చేతిలో ఓడిపోయారు. పవన్‌ కళ్యాణ్‌ ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేకపోయారు. వచ్చే నాలుగేళ్లలో జనసేన బీజేపీలో విలీనం అవుతుంది à°…ని సురేష్ వ్యాఖ్యానించారు. శాసనమండలి రద్దు ఆలస్యం అవుతుందేమో కానీ కచ్చితంగా అవుతుందని సురేష్ చెప్పుకొచ్చారు.