ఉచిత టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు

Published: Thursday June 11, 2020

సుదీర్ఘ విరామం తర్వాత గురువారం నుంచి తిరుమల శ్రీవారి దర్శనం ప్రారం à°­à°‚ కానుంది. à°ˆ నెల 8 నుంచి 3 రోజుల పాటు ఉద్యోగులు, స్థానికులతో టీటీడీ ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. మొ త్తం 21,830మంది దర్శనం చేసుకున్నారు. తిరుపతిలోని 3 ప్రాంతాల్లో బుధవా à°°à°‚ జారీ చేసిన స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లకు విశేష స్పం దన లభించింది. తొలుత రోజుకు 3వేల చొప్పున టోకెన్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించినా, భక్తుల రాక అధికంగా ఉండటంతో à°ˆ నెల 17 వరకు à°—à°² కోటాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 750 టోకెన్లు పెంచి రోజుకు 3,750 చొప్పున 14à°µ తేదీ వరకు స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు.

 

మిగిలిన 3రోజులకు గురువారం ఉదయం 7à°—à°‚à°Ÿà°² నుంచి అందజేయనున్నారు. కాగా, తిరుమలలో మూడురోజుల పాటు నిర్వహించిన ట్రయల్‌రన్‌ దర్శనాలు విజయవంతమయ్యాయి. చిన్నపాటి లోటుపాట్లను గుర్తించిన అధికారులు మార్పులు చేర్పులు చేశారు. గురువారం నుంచి వివిధ ప్రాంతాల నుం à°šà°¿ భక్తులు రానున్న నేపథ్యంలో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలిపిరిలో థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజ్‌ చేసిన తర్వాత టికెట్లు ఉన్నవారినే తిరుమలకు పంపాలని సూచించారు. కొండకు వచ్చేవారిలో రోజుకు 200మంది నుంచి ర్యాండమ్‌à°—à°¾ శాంపిల్స్‌ తీసుకుని కొవిడ్‌-19 పరీక్షలు చేయనున్నారు. భక్తుల మధ్య భౌతిక దూరాన్ని అమలుచేస్తూ రోజూ ఉదయం 6.30నుంచి సాయంత్రం 7.30à°—à°‚à°Ÿà°² వరకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో ఉదయం తొలిగంట సేపు వీఐపీలకు కేటాయించనున్నారు. కాగా, హుండీ ద్వారా మంగళవారం రూ.20.85 లక్షలు సమకూరాయి.