హిట్లర్ తర్వాత మూర్ఖుడు జగనే

Published: Friday June 12, 2020

à°ˆ సీఎం అసలు చదువుకున్నాడా? అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. జగన్‌à°•à°¿ బిజినెస్‌ రూల్స్‌ తెలియవని తప్పుబట్టారు. హిట్లర్ తర్వాత మూర్ఖుడు జగనేనని ఆరోపించారు. తన మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేసుకోమని.. అచ్చెన్నాయుడు ఎప్పుడో చెప్పారని గుర్తుచేశాు. బెడ్‌రూమ్‌లోకి పోలీసులను పంపిస్తారా? అని ప్రశ్నించారు. జగన్ తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని, అప్పుడు తాను వెళ్లి ఆయన్ని పరామర్శిస్తానని బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.