మందలించారని యువతి ఆత్మహత్య

Published: Thursday July 23, 2020

 à°œà°‚గారెడ్డి గూడెం సమీపంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం కట్టవపొదలవారి గూడెం గ్రామానికి చెందిన పడాల లావణ్య (19) బుధవారం రాత్రి తల్లిదండ్రులు మందలించారని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. యువతి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. à°ˆ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్కవరం పోలీసులు వెల్లడించారు.