ఏపీలో కొత్తగా 10,392 కేసులు

Published: Wednesday September 02, 2020

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డులు దాటి నమోదవుతున్నాయి. కేసులతో పాటు మరణాలు కూడా అత్యధికంగా రికార్డు అవుతున్నాయి. అటు కేసులు, ఇటు మరణాలతో ప్రజలు వణికిపోతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 10,392 కరోనా కేసులు నమోదయ్యాయి. చెందారు. à°ˆ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 4,55,531à°•à°¿ కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 1,03,076 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 3,48,330 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 38.43 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. 

గడిచిన 24 గంటల్లో కరోనాతో 72 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,125 మరణాలు సంభవించాయి. కొత్తగా నెల్లూరు 11, చిత్తూరు 10, పశ్చిమగోదావరి జిల్లాలో 9, ప్రకాశం 8 మంది మృతి చెందారు. కృష్ణా 6, విశాఖ 6, విజయనగరం 3, కడప 2, కర్నూలులో ఒకరు మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున మృతి చెందారు.