నగరంలో డ్రగ్స్‌ కలకలం

Published: Thursday September 10, 2020

నగరంలో డ్రగ్స్‌ కలకలం రేగింది. డ్రగ్స్‌తో ఇంజినీరింగ్‌ విద్యార్థి వర్మరాజు పోలీసులకు పట్టుబడ్డాడు. 5 ఎల్‌ఎస్‌à°¡à±€ బ్లాట్స్‌, 200 మిల్లీ గ్రాముల ఎండీఎంఏ, గంజాయి సీజ్‌ చేశారు.  హైదరాబాద్‌ నుంచి డ్రగ్స్‌ దిగుమతి చేస్తున్నట్లు విశాఖ ఏసీపీ మూర్తి తెలిపారు. స్నేహితుడి నుంచి వర్మరాజు డ్రగ్స్‌ తీసుకున్నట్లు గుర్తించారు. వర్మరాజు స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.