ప్రదాని మోదీ జన్మదినం సందర్భంగా కరణంరెడ్జి.నరసింగరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

Published: Tuesday September 15, 2020

గాజువాక 72à°µ వార్డు జగ్గు జంక్షన్ లో బీ.జే.పి నాయకులు à°¡à°¾.కరణంరెడ్జి.నరసింగరావు అధ్వర్యంలో గౌ.ఎమ్.ఎల్.సి మరియు రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శ్రీ పి.వి.ఎన్ మాదవ్ గారు ముఖ్య అతిదిగా పాల్గొని మొక్కలు నాటారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రదాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం ఈనెల 17à°µ తేదీని పురష్కరించుకొని దేశ వ్యాప్తంగా 14à°µ తేదీ నుండి 20à°µ తేదీ వరకు “” సేవా సప్తాహం “” పేరుతో పలు సేవాకార్యక్రమాలు చేయడం జరుగుతుందని అందులో బాగంగా ఈరోజు కణితి రోడ్డు డివైడర్ లో మరియు గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా 320 మొక్కలు ప్రతి పోలింగ్ బూత్ లో ఆయావార్డు అద్యక్షుల సమక్షంలో కాలుష్య నివారణకు మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. à°ˆ కార్యక్రమంలో 72à°µ వార్డు కార్పొరేటర్ అభ్యర్ది సిరసపల్లి .నూకరాజు, సోంబాబు,సీనియర్ నాయకులు శశిదరన్ పిల్లై , సీనియర్ నాయకులు బాటా.శ్రీను,ప్రసాదు,శ్రీరాంమూర్తి ,వార్డు అధ్యక్షులు సత్యనారాయణ , దాడి.శంకరరావు,నాగేశ్వరరావు,గూటూరు.శంకరరావు,పైడిరాజు,వర్రి.లలిత,జిలకర్ర.రమణ, పేర్ల.అప్పారావు ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.