ఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు

Published: Friday October 30, 2020

à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు నమోదవుతున్నాయి. à°ˆ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 8లక్షల 20 వేల 565à°•à°¿ కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 17 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో  6,676 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 25,514 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో 7 లక్షల 88 వేల 375 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 79.46 లక్షల కరోనా టెస్టులు చేశారు. 

 

కృష్ణా 3, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కడప, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఉభయగోదావరి జిల్లాల్లో కొత్తగా 400కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.