స్వరూపానంద జన్మదిన వేడుకలు

Published: Wednesday November 18, 2020

విశాఖ శారదా పీఠంలో స్వామి స్వరూపానంద సరస్వతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. à°ˆ సందర్భంగా స్వరూపానంద సరస్వతి మాట్లాడుతూ హిందూ మతం నిలబడుతుంది అంటే అది బ్రాహ్మణ వల్లే అని చెప్పుకొచ్చారు.  ఆదిశంకరాచార్యులు వళ్ళ à°ˆ పీఠం పురుడుపోసుకుందని.. ఇది à°’à°• ఉపాసన  పీఠమని అన్నారు. సుబ్రహ్మణ్యస్వామి నడయాడే పీఠమని తెలిపారు.  భారతదేశంలో ఎంతో మంది భక్తులు à°ˆ పీఠానికి ఉన్నారని తమ శిష్యులు అందరినీ  అందరిని శరీర అవయవాలగా భావిస్తానని స్వరూపానంద పేర్కొన్నారు.