ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో నేడు ప్రారంభమైన బ్లాక్‌ఫ్రైడే సేల్

Published: Thursday November 26, 2020

à°ˆ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో నేడు ప్రారంభమైన బ్లాక్‌ఫ్రైడే సేల్ à°ˆ నెల 30 వరకు కొనసాగనుంది. సేల్‌లో భాగంగా షియోమి, రియల్‌మి, శాంసంగ్, యాపిల్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ పలు ఆఫర్లు ప్రకటించింది. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

 

బ్లాక్‌ఫ్రైడే సేల్‌లో భాగంగా రియల్‌మి నర్జో 20 ప్రొ 6జీబీ+64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ. 13,999à°•à°¿, పోకో à°Žà°‚2ను రూ.9,999à°•à°¿ సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 6జీబీ+64 జీబీ స్టోరేజీ మోడల్‌ను రూ. 500 రాయితీతో రూ. 15,499కే అందిస్తోంది. యాపిల్ ఐఫోన్ ఎస్‌à°ˆ (2020) బేస్ మోడల్ 64జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ. 32,999కే అందిస్తోంది. దీని అసలు ధర రూ. 39,900. ఐఫోన్ ఎక్స్ఆర్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధరను రూ. 47,900 నుంచి రూ. 38,999à°•à°¿ తగ్గించింది. మోటొరోలా జి9 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ వేరియంట్ మొబైల్‌ను రూ. 9,999కే అందుబాటులో ఉంచింది. ఇది అసలు ధరకంటే రూ.2,500 తక్కువ. 

 

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్20ప్లస్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 49,999 కాగా, దీనిని ఇప్పుడు రూ. 35,498కే సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ నోట్ 10 ప్లస్ 12జీబీ+256 స్టోరేజీ వేరియంట్‌ను రూ. 54,999కే కొనుగోలు చేసుకోవచ్చు. స్మార్ట్ అప్‌గ్రేడ్‌ ఆప్షన్‌లో రూ. 38,998కే సొంతం చేసుకోవచ్చు. 

 

ఒప్పో ఎఫ్ 15 4జీబీ ర్యామ్+128 స్టోరేజీ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 2 వేల రాయితీతో రూ. 14,990కే అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ à°Ž70, ఎల్‌జీ జి8ఎక్స్, మోటొరోలా రేజర్ (2019), మోటో జి 5జి (à°ˆ నెల 30à°¨ విడుదల), రియల్2మి ఎక్స్ 50 ప్రొ, రియల్‌మి బడ్స్ ఎయిర్ నియో, రియల్‌మి స్మార్ట్ కేమ్ 360, రియల్‌మి వాచ్, రియల్‌మి బడ్స్ క్యూ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్లు, రియల్‌మి బడ్స్ ఎయిర్ ప్రొ వంటి వాటిపై భారీ తగ్గింపు ప్రకటించింది.