రిపోర్టర్‌నని చెప్పి ఫోన్లు.

Published: Friday December 18, 2020

 à°®à±€à°¡à°¿à°¯à°¾ పేరుతో ఎస్పీ, మహిళ డీఎస్పీలకు కాల్స్ చేసి à°“ ఏఎస్‌ఐ బెదిరించడం స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు వన్ టౌన్‌లో రాజేంద్ర అనే వ్యక్తి ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తానో పత్రికా రిపోర్టర్‌నని చెప్పి.. ఎస్పీ, మహిళ డీఎస్పీలకు తరచూ ఫోన్లు చేసి పోలీస్ శాఖకు సంబంధించిన అంతర్గత విషయాలను చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. à°ˆ క్రమంలో ప్రత్యేక దృష్టి సాధించిన పోలీసులు ఏఎస్ఐని రెడ్ హ్యాండెడ్‌à°—à°¾ పట్టుకున్నారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేశారు. విచారణ కొనసాగుతోంది.