ఆసుపత్రి నుంచి పట్టాభి డిశ్చార్జ్

Published: Thursday February 04, 2021

 à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ ఆయుష్ ఆసుపత్రి నుంచి టీడీపీ నేత పట్టాభిరామయ్య డిశ్చార్జ్ అయ్యారు. à°ˆ నెల 2à°¨ పట్టాభిరామయ్యపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. à°ˆ దాడిలో పట్టాభికి గాయాలయ్యాయి. పట్టాభిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడటం à°—à°¤ ఆరు నెలల్లో ఇది రెండోసారి. తన ఇంటి ముందు నిలిపి ఉంచిన కారుపై అప్పట్లో దుండగులు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. పట్టాభికి చేతులు, కాళ్లు, తలపై తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవరు వెంటనే అప్రమత్తమై, చాకచక్యంగా వ్యవహరించారు. కారును డ్రైవర్‌ వేగంగా నడిపి తనను ఇంటికి చేర్చడంతో దుండగుల దాడి నుంచి తాను ప్రాణాలతో బయటపడగలిగానని పట్టాభి తెలిపారు. పట్టాభిపై జరిగిన దాడి వెనుక ఉన్నది ఎవరు.. దాడి చేసిందెవరు.. అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. à°ˆ కేసును ఛేదించేందుకు విజయవాడ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు 4 ప్రత్యేక బృందాలను నియమించారు.