పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్షవైసీపీ నేత మద్దతు

Published: Saturday February 13, 2021

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా టీడీపీ సంఘీభావ దీక్ష చేపట్టింది. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న సంఘీభావ దీక్షలో  టీడీపీ సీనియర్ నేత భరత్ పాల్గొన్నారు. టీడీపీ సంఘీభావ దీక్షకు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రహమాన్ మద్దతు పలికారు. దీక్షకు వ్యక్తిగతంగా మద్దతు పలకడానికి వచ్చానని రహమాన్ తెలిపారు.