‌ షర్మిల ఖమ్మం యాత్ర వాయిదా

Published: Sunday February 14, 2021

కార్ల ర్యాలీతో ఫిబ్రవరి 21à°¨ వైఎస్‌ షర్మిల తలపెట్టిన ఖమ్మం యాత్ర వాయిదా పడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి శనివారం à°“ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం యాత్రను మార్చి 14 తర్వాత నిర్వహించనున్నట్లు షర్మిల సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరో రెండు మూడు రోజుల్లో రంగారెడ్డి లేదా మహబూబ్‌నగర్‌ జిల్లా వైఎస్‌ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని వెల్లడించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌ మొదటి వారంలోగా ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయనున్నట్లు చెబుతున్నాయి.