జగన్‎కు నారా లోకేష్ సవాల్

Published: Sunday February 14, 2021

వచ్చే మూడో విడత ఎలక్షన్‎లో వైసీపీకి మూడనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జోస్యం చెప్పారు. ఆదివారం నాడు మీడియాతో లోకేష్ మాట్లాడుతూ..ఇంకా ఏపీ ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని మీరు అనుకుంటున్నారా..? దమ్ముంటే ఉంటే అధికార ‌దుర్వినియోగం చేయ‌కుండా..3,4 విడత‌ల్లో పోటీ చేయండి అంటూ సవాల్ విసిరారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తేలుతుందని లోకేష్ సవాల్ చేశారు. బెదిరించి ఏక‌గ్రీవాలు చేసుకోవ‌à°¡à°‚..చంపేస్తామ‌ని విత్‌డ్రా చేయించ‌à°¡à°‚ విజ‌à°¯‌మేనా జగన్‌రెడ్డి అంటూ లోకేష్ మండిపడ్డారు.