ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు

Published: Saturday March 06, 2021

ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు  8,90,556à°•à°¿  కరోనా కేసులు చేరగా 7,173 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 921 యాక్టివ్ కేసులు ఉండగా కరోనా వైరస్‌తో 8,82,462 మంది రికవరీ అయ్యారు.