ఏపీలో అత్యున్నత స్థాయి కమిటీ భేటీ

Published: Thursday March 11, 2021

 à°°à°¾à°·à±à°Ÿà±à°° మానవ హక్కుల సంఘం ఛైర్మన్ సభ్యుల నియామకంపై à°ˆ నెల 17à°¨ అత్యున్నత స్థాయి కమిటీ భేటీ కానుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు కానుంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్‌ పర్సన్‌, సభ్యుల ఎంపిక కోసం భేటీ జరగనుంది. కమిటీ సభ్యులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, మండలి చైర్మన్‌ షరీఫ్‌, స్పీకర్‌ తమ్మినేని, హోంమంత్రి సుచరిత, మండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు ఉన్నారు.