ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

Published: Sunday April 11, 2021

 à°¬à±€à°œà°¾à°ªà±‚ర్- సుక్మా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ తర్వాత భద్రతా బలగాలు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచే à°ˆ దండకారణ్యంలో భద్రతా బలగాలు మావోయిస్టులే టార్గెట్‌à°—à°¾ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. తాజాగా ఆదివారం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య దంతేవాడ జిల్లాలోని గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో à°ˆ ఎన్‌కౌంటర్ జరిగింది. à°ˆ ఎన్‌కౌంటర్‌లో à°“ మావోయిస్టు మృతి చెందాడు. మరికొందరు మావోయిస్టులు కూడా చనిపోయి ఉంటారని పోలీసులు పేర్కొంటున్నారు. à°ˆ ఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.