ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Published: Tuesday February 15, 2022

 à°à°ªà±€à°²à±‹ నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. à°ˆ నెల 28 అర్ధరాత్రి నుంచి నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం జీవో నెంబరు 94 విడుదల చేసింది.  కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ కారణంగా నైట్‌ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. మాస్క్‌లు ధరించని వారిపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని, మార్కెట్‌, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. మాస్క్‌ ధరించని వారికి రూ. 10 వేల నుంచి 20 వేల వరకూ పెనాల్టీ విధించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు à°ˆ ఆదేశాలు అమలయ్యే విధంగా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.