కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం తీపి కబురు

Published: Wednesday March 30, 2022

కొత్త సంవత్సర వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం తీపి కబురు చెప్పింది. 3 శాతం డిఏ, డియర్‌నెస్ రిలీఫ్ పెంచింది. ప్రస్తుతమున్న 31 నుంచి 34 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి à°’à°•à°Ÿà°¿ నుంచి ఇది వర్తిస్తుంది. మొత్తం 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రయోజనం చేకూరనుంది. 3 శాతం డిఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వంపై 9,544.50 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.