అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన

Published: Monday April 11, 2022

మంగళవారం అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రేపు రేపు అనంతపురం నుండి పవన్ కౌలు రైతుల భరోసాయాత్ర చేస్తారు. జిల్లాలోని కొత్తచెరువు నుంచి రైతుల భరోసాయాత్రను ఆయన ప్రారంభించనున్నారు. à°ˆ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించనున్నారు. అనంతరం రైతుల కుటుంబాలతో మాట్లాడుతారని జనసేన నేతలు తెలిపారు. గ్రామ సభ అనంతరం పవన్ హైదరాబాద్‌ వెళ్లనున్నారు.