శ్రీశైలంలో సమీపంలో అగ్నిప్రమాదం

Published: Saturday September 01, 2018

కర్నూలు: à°ªà±à°°à°®à±à°– పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈవో కార్యాలయం భవనం ముందు భాగంలో అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. à°ˆ ప్రమాదంలో 13 తాత్కాలిక దుకాణాలు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనాస్థలాన్ని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీరామాచంద్రమూర్తి పరిశీలించారు. ప్రమాదానికి à°—à°² కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.