సోషల్‌ వర్కర్ల ముసుగులో వ్యభిచారం..

Published: Wednesday September 05, 2018

విజయవాడ: à°¸à±‹à°·à°²à±‌ వర్కర్ల ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న కేసులో ఆరుగురు మహిళలు, ముగ్గురు యువకులను పటమట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పటమట దానయ్య బజారులో నివసిస్తున్న ఇద్దరు మహిళలు సమరం హాస్పటల్‌లో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తుంటారు. à°ˆ క్రమంలో వారు అక్కడికి వచ్చే మహిళలను వ్యభిచారంలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నారు. దానయ్య బజారులో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ ఉమామ హేశ్వరరావు సిబ్బందితో సోమవారం అర్ధరాత్రి దాడిచేసి ఆరుగురు మహిళలు, ముగ్గురు యువకులను అరెస్టు చేసి రూ.13 వేలు, 12 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.