‘కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుపై కేసులు’

Published: Friday September 14, 2018

విశాఖపట్టణం: à°ªà±à°°à°§à°¾à°¨à°®à°‚త్రి నరేంద్ర మోదీ కక్ష పూరిత సాధింపు చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై కేసులు నమోదు చేశారని విశాఖ రూరల్ తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మునగపాక మెయిన్ రోడ్డుపై రాస్తారోకో, ప్రదర్శన నిర్వహించారు. à°ˆ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. à°ˆ కార్యక్రమంలో రూరల్ టీడీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.