బలిమెలలో మావోల బ్యానర్ల.....

Published: Saturday September 29, 2018

బలిమెల రిజర్వాయర్‌లో ప్రయాణిస్తున్న లాంచీలకు సీపీఐ మావోయిస్టుల శుక్రవారం బ్యానర్లు కట్టారు. బలిమెల నీటిమట్టం పెరిగిపోవడం వల్ల జలాశయానికి దిగువనున్న ఏడు పంచాయతీ గిరిజనుల పంటలు నీట మునిగిపోయాయని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జంత్రి నుంచి జాంబై వెళుతున్న లాంచీలకు à°ˆ బ్యానర్లు కట్టారు.